SAKSHITHA NEWS

అమరావతి :

2014 ఎన్నికలలో వలే ఉద్యోగులందరూ నియోజక వర్గస్థాయి ఫెసిలిటేషన్ సెంటర్లో తమ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం.

ఈసారి పోస్టల్ బ్యాలెట్ వృధా అయ్యే అవకాశం ఉండదు.

2019లో అయితే ఉద్యోగి ఇంటికి పోస్టల్ లో బ్యాలెట్ పేపర్ పంపడం వల్ల చాలా ఓట్లు వృధా అయ్యాయి. అలాగే రాజకీయ నాయకుల ఒత్తిడి కూడా ఎక్కువ అయింది. ఈసారి ఆ అవకాశం లేదు.


SAKSHITHA NEWS