SAKSHITHA NEWS

తాండూర్ జూనియర్ కళాశాల గ్రౌండ్లో, PMR క్రికెట్ టోర్నమెంట్ ,జూన్ ఒక్క నెల రోజుల నుండి ఆడిన నాల్గు మండలాలా జట్లకు,విన్నర్ మరియు రన్నర్లకు భహుమతి కార్యక్రమము చేయడం జరిగింది.

వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణం జూనియర్ కళశాల గ్రౌండులో ,డా!! పి! మహేందర్ రెడ్డి కుమారుడైన చిరంజీవి నిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో, ఈ నెల జూన్ ఫస్ట్ నుండి,నియోజక వర్గం నాల్గు మండలాల లో 245 టీములు (జట్లు) క్రికెట్ ఆడినారు,అందులో విన్నర్ టీ ముకు,50 వేల, రూ!లు,రన్నర్ కు,25 వేల,రూ!లు భహుమతి ప్రకటీన్చారు,మొత్తం లో ఫైనల్ విన్నర్ టీముకు,2 లక్షల రూ!లు రన్నర్ కు,1లక్ష రూ!లు ,ప్రకటైంచి నట్లుగా,భ హుమతులు,ఇవ్వడం జరిగింది.అంతకు ముందు వేల బైకుల ర్యాలీ తో హైదరాబాద్ విల్యమూన్ చౌరస్తా నుండి తాండూర్ సెంటర్ రోడ్ల మీదుగా జూనియర్ కళాశాల గ్రౌండు చేరుకోవడం జరిగింది.ఇట్టి సభలో పాల్గొన్న వారు,డా!మహేందర్ రెడ్డి MLC గారు,సీనియర్ నాయకులు పెద్దలూ కరుణం పురుషోత్తం ,సిధ్రాల శ్రీని వాస్ ,డా! సంపత్ పి లక్ష్మా రెడ్డి ,అజయ్ ప్రసాద్ , రావూఫ్ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ ,నారాయణ్ రెడ్డి ,రాజాక్ ,MLC మాట్లాడుతూ ఇదిరాజ కీయ గురించి కాదు గతం లో భారత దేశ వాలీబాల్ టోర్ణ మెంట్ కూడ ఇక్కడే తాండూర్ లో ఆడిపించడం జరిగింది.భవిషత్తు లో హెళ్తగురించి కూడ నితీష్ రెడ్డి ద్వారా చేయడం జరుగుతుందన్నారు.జాబ్ మేల లు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు .


SAKSHITHA NEWS