ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

Spread the love

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అనంతరం కొంపల్లి మున్సిపాలిటీ దూలపల్లిలో జరిగిన కౌన్సిలర్ డప్పు కిరణ్ గృహ ప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page