ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని, ఎమ్మెల్యే వివేకానంద ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విదంగా వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు.*

WhatsApp Image 2024 03 20 at 1.24.19 PM

SAKSHITHA NEWS