SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా ఈనెల 18వ తేదీన జరుగనున్న ఇబ్రహీంపట్నం రవాణా శాఖ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలని ఏఎంవీఐ కిషోర్ ఎమ్మెల్సీ కి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 17 At 11.23.15 Am

SAKSHITHA NEWS