![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు. 1 WhatsApp Image 2023 09 08 at 12.13.22 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-08-at-12.13.22-PM.jpeg)
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు. 2 WhatsApp Image 2023 09 08 at 12.13.22 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-08-at-12.13.22-PM-1024x683.jpeg)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. మాజీ కార్పొరేటర్ పాలకృష్ణ, ప్రతాప్, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.