SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని పలువురు మర్యాదపూర్వకంగా కలిసి శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కావలి గణేష్, ప్రేమ్ కుమార్, శ్రీనివాస్, నర్సింహా రెడ్డి, మహేష్, కుమార్, హరినాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS