![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 1 WhatsApp Image 2023 06 23 at 12.40.13 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-23-at-12.40.13-PM-300x300.jpeg)
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు, బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 2 WhatsApp Image 2023 06 23 at 12.40.13 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-23-at-12.40.13-PM-1024x683.jpeg)