![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు. 1 WhatsApp Image 2023 06 01 at 2.29.37 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-01-at-2.29.37-PM-300x300.jpeg)
సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు. 2 WhatsApp Image 2023 06 01 at 2.29.37 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-01-at-2.29.37-PM-1024x683.jpeg)