సాక్షిత : * ప్రజలు మట్టి గణపతుల వినియోగానికి చొరవ తీసుకోవాలని, స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కుంటల్లో వాటి నిమజ్జనానికి సహకరించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరిధిలో మట్టి వినాయక విగ్రహాల పంపీణీ కార్యక్రమం సితాఫలమండీ ఎం ఎల్ ఏ కార్యాలయంలో జరిగింది. జీ హెచ్ ఎం సి సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో ఈ పంపిణీ ప్రక్రియను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ లాంచనంగా ప్రారంభించారు. అనంతరం చిలకలగుడా మునిసిపల్ మైదానంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక నిమజ్జన కుంట నిర్మాణాన్ని పరిశీలించారు. డిప్యూటీ కమీషనర్ దశరద్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీత, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ లతో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజలు మట్టి గణపతుల వినియోగానికి చొరవ తీసుకోవాలని, స్థానికంగా ఏర్పాటు
Related Posts
అక్రమ నిర్మాణాలు ఆపివెయ్యాలి
SAKSHITHA NEWS అక్రమ నిర్మాణాలు ఆపివెయ్యాలి సాక్షిత దర్మపురి ప్రథినిది :-జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట రెవెన్యూ పరిది చెర్లపల్లి గ్రామంలో సర్వే నెం 106 లో ఓ మిల్లు యజమాని ప్రభుత్వ భూమిని అక్రమించుకుని ప్రహారి నిర్మీస్తున్న అదికారులు…
శంకర్ పల్లి పట్టణంలో 20-24 స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం
SAKSHITHA NEWS శంకర్ పల్లి పట్టణంలో 20-24 స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా 26, 27 తేదీలలో జరిగే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి.శంకర్ పల్లి ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీనివాస్. సాక్షిత శంకర్ పల్లి ;శంకర్ పల్లి పట్టణంలో స్వచ్ఛతహి…