పిఠాపురం శ్రీపాదగయ క్షేత్రంలో పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Spread the love

కాకినాడ జిల్లా

పిఠాపురం శ్రీపాదగయ క్షేత్రంలో పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

వేదాశీర్వచనాలు అందించిన అర్చకులు

దత్తాత్రేయ అవతారం అయిన శ్రీ పాదవల్లభుని
దర్శించుకుని ప్రత్యేక పూజలు

దత్తపీఠం ఆవరణలో ఉన్న అవదంభర వృక్షానికి నారికేళ ముడుపు కట్టి మొక్కులు మొక్కిన పవన్ కళ్యాణ్.

Related Posts

You cannot copy content of this page