మెదక్‌ పురపాలిక బడ్జెట్‌ సమావేశం అధ్యక్షుడు చంద్రపాల్‌ అధ్యక్షతన పుర కార్యాలయం

మెదక్‌ పురపాలిక బడ్జెట్‌ సమావేశం అధ్యక్షుడు చంద్రపాల్‌ అధ్యక్షతన పుర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్‌రావు, అదనపు పాలనాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అధ్యక్షుడు చంద్రపాల్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.50.91 కోట్ల అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించారు.…

రాజీవ్ హత్య కేసు నిందితుడు మృతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు._అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు.రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన శాంతన్..…

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ..

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…

ఘోర రోడ్డు ప్రమాదం..

సూర్యాపేట జిల్లా :కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు.. మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే.. మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు. హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

సాక్షిత : *ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సభ్యులు మరియు నాయకులతో కలిసి దర్శించుకున్నారు.

పార్టీకి కార్యకర్తలే వెన్నుముక : హోంమంత్రి తానేటి వనిత

ద్వారకా తిరుమల/యర్నగూడెం,తేదీ : 27.02.2024. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే నిజమైన బలం, వారే పార్టీకీ వెన్నెముక అని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత బలమైన సంకేతాలు పంపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్…

ఇసుక ట్రాక్టర్ సీజ్ ఇద్దరిపై కేసు నమోదు

మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే ట్రాక్టర్ యజమాని తన…

ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఎంతవరకు సమంజసం: కాంగ్రెస్ యూత్ లీడర్ మోత్కుపల్లి మహిపాల్ యాదవ్

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 27: ( సాక్షిత న్యూస్): చేవెళ్ల ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని గెలిచి బిఆర్ఎస్ పార్టీలో చేరడం ఎంతవరకు సమంజసం అని శంకర్‌పల్లి మండల కొండకల్ గ్రామానికి చెందిన…

విక్రమ్‌ సారాభాయ్‌ సెంటర్‌ను సందర్శించిన ప్రధాని మోడీ…

విక్రమ్‌ సారాభాయ్‌ సెంటర్‌ను సందర్శించిన ప్రధాని మోడీ… పాల్గొన్న సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్,గవర్నర్‌ అరీఫ్‌,ఇస్రో చైర్మన్‌ సోమనాథ్… మూడు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం… మిషన్‌ గగన్‌యాన్‌ బృందాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ… మిషన్‌ గగన్‌యాన్‌కు అజిత్‌కృష్ణన్,ప్రశాంత్‌ బాలకృష్ణ, అంగద్‌ప్రతాప్‌,సుభాన్షు…

తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లెల్ల చిన్నారెడ్డి కలిసిన గద్వాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాదులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE