మంగళగిరి టోల్ ప్లాజా వద్ద 620 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

మంగళగిరి టోల్ ప్లాజా వద్ద 620 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న రెవెన్యూ&సివిల్ సప్లయ్స్, విజిలెన్స్ అధికారులు నూజివీడు నుంచి నెల్లూరు జిల్లాకు సరఫరా చేస్తాను సుమారు 620 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం జేసి సమాచారం ప్రకారం నిఘా…

వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓటమి ఖాయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రశాంత్ కిషోర్…

అలీకి నంద్యాల టికెట్ వచ్చే ఛాన్స్

నంద్యాల, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి MP నియోజకవర్గాలకు అభ్యర్థులను YCP ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నంద్యాల టికెట్ను హాస్యనటుడు అలీ లేదా ఇక్బాల్కు ఇచ్చే సూచనలు ఉన్నట్లు టాక్. అలాగే అనకాపల్లికి మంత్రి గుడివాడ అమర్నాథ్, అమలాపురానికి ఎమ్మెల్యే ఎలీజా, విజయనగరానికి…

ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్‌ ప్రకారం ఆహ్వానాలు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

సాక్షిత : ప్రధాని వస్తే.. గవర్నర్‌, సీఎం, అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయం సంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారని భావిస్తున్నా మేడిగడ్డకు అందరికంటే మేమే ముందు వెళ్లాం మేడిగడ్డపై డ్యామ్‌…

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి కాకముందే.. ఆరు గ్యారంటీల్లో ఆర్టీసీ బస్సు

సాక్షిత మంథని: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి కాకముందే.. ఆరు గ్యారంటీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌, ఉచిత విద్యుత్‌ను అమల్లోకి తీసుకొచ్చామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హామీల…

ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ అన్నారు

సాక్షిత హుజూరాబాద్‌: ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. హుజూరాబాద్‌లోని శాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకు 350కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో అన్ని ఎంపీ…

మాజీ మంత్రి, మేడ్చల్‌ భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు

హైదరాబాద్‌: మాజీ మంత్రి, మేడ్చల్‌ భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్‌లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన నిర్వహిస్తున్న కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో…

అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం

హైదరాబాద్‌: అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖపై అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ…

సత్యనారాయణ స్వామి వారి హోమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లాంపెట్ లో మాజీ వార్డు సభ్యులు బాలకృష్ణ నివాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి హోమము మరియు వ్రతంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …… ఈ…

ప్రజలు టిడిపిని నమ్మరు మావులూరు వెంకటరమణారెడ్డి

సాక్షిత : ఎన్ని ప్రలోభాలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు తిరిగి మన ప్రసన్నాన్నే కోవురు నియోజకవర్గంలో గెలవబోతున్నారు,రాజకీయ నాయకులు ఎన్ని పార్టీలు మార్చిన కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న అన్న చేసిన అభివృద్ధి కనివిని ఎరగని రీతిలో ఉంది ప్రతి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE