పెన్షన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్

ఏపీ పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రేపటి నుంచి పింఛన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగులు, వృద్ధులు, రోగులకు వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటిని గ్రామ, వార్డు కార్యాలయాల్లో పంపిణీ చేయాలని…

మహాత్మ జ్యోతిబాపూలే అంబేద్కర్ జయంతోత్సవాలు

మహాత్మ జ్యోతిబాపూలే అంబేద్కర్ జయంతోత్సవాలు— 5న పూలే అంబేద్కర్ ఉత్సవాల కమిటీ ఏర్పాటు— 11, 14న మహనీయుల జయంతోత్సవాలు— ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ దాసరి రాజశేఖర్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత మహాత్మ జ్యోతిబాపూలే భారతరత్న డాక్టర్ బి.ఆర్…

ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు

పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవాలిఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలి-ఎంపీ నామరైతు సమస్యలపై నామ నేతృత్వంలో కలెక్టర్ గౌతమ్ కు వినతి పత్రం అందజేసిన బీఆర్ ఎస్ ప్రతినిధి బృందంఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ప్రజలు , రైతులు…

రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తేవాలి.

రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించాలి. దళారి వ్యవస్థ పై గట్టి నిఘా. వసతులు సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ . రైతులు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర…

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం :ప్రముఖ నటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత

తమిళ, తెలుగు చిత్రాలలో హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు విశ్వేశ్వ రరావు (62) కన్నుమూ శారు.అనారోగ్యంతో బాధపడు తూ తెల్ల వారుజామున తుదిశ్వాస విడిచారు.ఆయన అంత్య క్రియలు బుధవారం జరగనున్నాయి.ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపాన సిరుశేరిలోని ఆయన నివాసంలో…

టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ని కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ని కలిసి మద్దతు కోరారు.…

ప్రతిపక్ష టిడిపి పార్టీకి భారీ షాక్

-ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో బోయారేవుల గ్రామంలో టిడిపిని వీడి వైఎస్సార్సీపీ లోకి 100 కుటుంబాల చేరికలు -బోయారేవుల గ్రామంలో టిడిపి నుండి వైసీపీ లోకి 100 కుటుంబాల చేరిక-వైసీపీలోకి ఊపు అందుకున్న చేరికలు-డమ్మీ చేరికలతో బుడ్డా అరుభాటాలు వెలుగోడు…

ఏసీబీ వలలో టంగుటూరు ఎస్సై

లంచం తీసుకుంటూ టంగుటూరు ఎస్సై ఏ నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద ఎస్సై నాగేశ్వరరావు 70,000 లంచం డిమాండ్ చేశారు దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వలపన్నిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటున్న…

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తధ్యం : ఎం.ఎల్.ఏ. లు, నేతల ధీమా

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తధ్యం : ఎం.ఎల్.ఏ. లు, నేతల ధీమాఅసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలుసాక్షితసికింద్రాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీ.ఆర్.ఎస్. పార్టీ కైవసం చేసుకోనుందని, పార్టీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ భారీ…

శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో

దుబ్బాక బాలాజీ ఆలయంలో కోటి తలంబ్రాల దీక్ష 100మంది భక్తులకు పైగా పాల్గొన్నారు. లక్షల మంది భాగస్వాములవుతున్న కోటి తలంబ్రాల దీక్ష. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వాడలోను ఓ యజ్ఞంలా సాగుతున్న భద్రాచల గోటి తలంబ్రాల కార్యక్రమం శ్రీరామకోటి భక్త సమాజం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE