నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభకు సంఘీభావంగా జరుగు బైక్ ర్యాలీని జయప్రదం చేయండి.

పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలో జరుగు చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభకు సంఘీభావంగారేపు 05 – 04 – 24(శుక్రవారం ) సాయంత్రం 4 గం. లకు 2000 బైక్ లతో వేల్పూరు ఎన్టీఆర్ విగ్రహం నుండి క్రోసూరు మండల…

శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి నియోజక వర్గం లోని అన్ని డివిజన్ ల నాయకులతో శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్ సమావేశం నిర్వహించారు.. ఈనెల 6 వ తేదీన తుక్కుగుడలో నిర్వహించే జన జాతర సభ కు నియోజకవర్గం నుండి…

గొల్లపూడి లో 3650 మందికి ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి గొప్ప మనసు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి …..సర్నాల తిరుపతిరావు

గొల్లపూడి,విజయవాడ రూరల్ మండలంమైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామంలో హారతులు పెట్టి మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సర్నాల తిరుపతిరావు ని పూలతో ఆహ్వానించారు..ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ….. గొల్లపూడి…

వివేకానంద నగర్ డివిజన్,రాజీవ్ గృహకల్ప నివాసితులు సిహెచ్ ఆంజనేయులు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం

వివేకానంద నగర్ డివిజన్,రాజీవ్ గృహకల్ప నివాసితులు సిహెచ్ ఆంజనేయులు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించి (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,30,000/- ఒక లక్ష యాభై ముపై వేల…

గ్లాస్ సింబల్ పై విచారణ… తీర్పు రిజర్వ్

గాజు గ్లాస్ సింబల్ పై తీర్పును హై కోర్టు రిజర్వ్ చేసింది. ఇటీవల జనసేన పార్టీని రిజిస్టర్ పార్టీగా గుర్తించిన ఎన్నికల కమిషన్. గాజు గ్లాస్ సింబల్ ను ఫ్రీ సింబల్ గా ప్రకటించిన ఎన్నికల కమిషన్. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్…

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు….

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బీఆర్ఎస్ ప్రతినిధులు* సాక్షిత : హైదరాబాద్ ముఖ్యమంత్రి నివాసంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం భారతరాష్ట్ర సమితి కు చెందిన సుమారు 1000 మంది ప్రజాప్రతినిధులు పీసీసీ అధ్యక్షులు రేవంత్…

నూతన వధూవరులను ఆశీర్వదించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు

వర్థన్నపేట మండల కేంద్రం లోని ఎం.ఎం ఫంక్షన్ లో తిరుపతి రజిత- సురేష్ ల మరియు తాళ్లకుంట తండా లో వాంకుడోత్ వసంత – కళ్యాణ్ నాయక్ ల మరియు ఇల్లంద గ్రామంలో తాటికాయల అవినాష్ – రవళి ల మరియు…

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ముగ్గురు కలెక్టర్లను, 5 గురు ఎస్పీలు నియామకం జరిగింది.

గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాటి ప్రకాశం ఎస్పీ సునీల్ పల్నాడు ఎస్పీ బింధు చిత్తూరు ఎస్పీ మణికంఠ అనంతపురం అమిత్ బర్ధార్ నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ కలెక్టర్లు డికే బాలాజీ – కృష్ణవినోద్ కుమార్ – అనంతపురంప్రవీణ్ కుమార్ –…

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ విడుదల చేసిన పత్రికా ప్రకటన.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసే క్రమంలో భాగంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వివరాలు.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికల ఇంచార్జ్, బెల్గాం శాసనసభ్యులు అభయ్ పటేల్ ,…

అధికారంలోకి రాగానే నెలకు 4వేల రూపాయల పింఛను అందిస్తాం..చంద్రబాబు నాయుడు

అధికారంలోకి రాగానే నెలకు 4వేల రూపాయల పింఛను అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టిడిపి చేపట్టిన ప్రజాగళం యాత్రలో భాగంగా డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE