ఏపీ లో వేడెక్కిన రాజకీయ హీట్ ….పొలిటికల్ లీడర్స్
ఏపీ లో వేడెక్కిన రాజకీయ హీట్ ….పొలిటికల్ లీడర్స్ తో పాటు అధికారులు కూడా ఎలక్షన్ కమిషన్ కి పోటాపోటీ ఆరోపణలు.. ఫిర్యాదులు.. ఎన్నికల నిర్వహణలో అధికారులు, పోలీసుల పాత్రే కీలకం. కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం పాత్రే పరిమితమే. ఈ…
మత్య్సకారుల బోటులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది
చేపల వేట కొనసాగిస్తుండగా బోటులో పేలిన సిలిండర్ విశాఖ తీరం నుండి 65 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది ప్రమాదంలో గాయాలు పాలైన 9 మంది మత్స్యకారులు తీవ్ర గాయాలు పాలైన 5 మంది మత్స్యకారులు చిన్న…
జగన్ వైఎస్ఆర్ వారసుడు కాదు బీజేపీ బానిస – వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఏపీసీసీ చీఫ్, కడప అసెంబ్లీ అభ్యర్థి వైఎస్ షర్మిల(YS Sharmila) మండిపడ్డారు. గోద్రాలో దాడి జరిగినప్పుడు జగన్ మాట్లాడలేదని… బీజేపీకి బానిసగా ఉన్న జగన్.. బీజేపీని అంటే గిట్టని వైఎస్ఆర్ వారసుడు…
షర్మిల వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి ..
వివేకా హత్యపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు వినడానికే భయంకరంగా ఉన్నాయి మసి పూస్తారు.. బురద జల్లుతారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. మనిషి పుట్టుక అయితే విచక్షణ ఉండాలి _ ఎంపీ అవినాష్…
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర.. ఇక వాళ్లది ఫ్లాప్ షోనే: ప్రధాని మోదీ
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడును పెంచింది. మూడో సారి అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి.. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా.. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ రోడ్డులోని రెయిన్బో పబ్లిక్ స్కూల్…
12 నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం
ఈ నెల 12వ తేదీ నుంచి టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కదిరి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 19వ తేదీన హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు.
భార్య పదేపదే పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే : హైకోర్టు
భర్త తప్పేమీ లేనప్పటికీ భార్య మాటిమాటికీ పుట్టింటికి వెళ్లిపోతున్నట్లయితే అతడిని మానసికంగా హింసించినట్లేనని, దాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ, విశ్వాసం, ఆరాధన భావన ఉంటే వారి వైవాహిక బంధం…
29లోగా ఫారం-12D సమర్పించాలి
85 సంవత్సరాల వయసు పైబడినవారు, వికలాంగ ఓటర్లు హోం ఓటింగ్ సౌకర్యం కోసం ఫారం-12డీ సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ చెప్పారు. ఫారం-12డీ ఈనెల 29వ తేదీ లోగా సమర్పించాలని సూచించారు.
పొలిటికల్ నిరుద్యోగులకు అడ్డాగా మల్కాజ్ గిరి తయారయింది : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …
ఈటెల, పట్నం సునీత మహేందర్ రెడ్డి కుటుంబాలు పదవుల కోసం రాజకీయాలు చేస్తారు గానీ ప్రజల ప్రయోజనాల కోసం కాదు…*పార్టీ మారింది మేయర్, కార్పొరేటర్లు మాత్రమే…. క్యాడర్ కాదు… ఓటర్లు టిఆర్ఎస్ పార్టీకే ఫిక్స్ అయి ఉన్నారు..*నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడవద్దు……