పవన్ కళ్యాణ్ షెడ్యూల్

పవన్ కళ్యాణ్ షెడ్యూల్

విశాఖ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్ నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు. తరువాత విశాఖ నుండి…
లోకేష్ మాట‌.. బ్రాహ్మిణి బాట‌

లోకేష్ మాట‌.. బ్రాహ్మిణి బాట‌

చేనేత‌రంగాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌న్న నారా లోకేష్‌ వీవ‌ర్ క‌మ్యూనిటీకి చేయూత‌నందించే బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌ మంగ‌ళ‌గిరిలో టాటా త‌నేరా స‌హ‌కారంతో పైల‌ట్ ప్రాజెక్టు వీవ‌ర్‌శాల ఆరంభించిన బ్రాహ్మిణి చేనేత వ‌స్త్రాల‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పిస్తున్న నారా కుటుంబం మంగ‌ళ‌గిరి చేనేత చీర‌లు…
శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్

శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్

శంకర్‌పల్లి మున్సిపల్ నూతన కమిషనర్ ను పురపాలక సంఘం కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొనింటి శశికాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనర్ కు ప్రెసిడెంట్ శశికాంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్ పరిధిలో ఉన్న 15…
ఫతేపూర్ గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి

ఫతేపూర్ గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి

శంకర్‌పల్లి: గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధి ఫతేపూర్ ఎనిమిదవ వార్డుకు చెందిన హనుమగళ్ళ రవీందర్ (38)…
జనం బాగుండాలనే-సీఎం జగన్ తపన -ఎంపీ కేశినేని నాని

జనం బాగుండాలనే-సీఎం జగన్ తపన -ఎంపీ కేశినేని నాని

మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఇబ్రహీంపట్నం మండలంలోని డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు వై.యస్.ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ మరియుప్రజా సంక్షేమ సారధులైన వాలంటీర్స్ కు ప్రోత్సహక సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రల…
తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం…
డి.పోచంపల్లిలోని 7వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ

డి.పోచంపల్లిలోని 7వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని డి.పోచంపల్లి 7వార్డులోనీ మల్లన్న స్వామి ఆలయ అవరణలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ ముడిమెల రాము గౌడ్ తో కలిసి…
ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలు

ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలు

ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అధికారులకు కోరారు. ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై సంబంధిత…
తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది…
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14

GSLV-F14:నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 దూసుకెళ్లింది. వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ను మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ-F 14 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌-3డీ, ఇన్‌శాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే…