కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి హరీష్ రావు లేఖ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి హరీష్ రావు లేఖ హైదరాబాద్: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని నిప్పులు…
ఉమా మహేశ్వరి మరణంపై చంద్రబాబు భావోద్వేగ ట్వీట్
ఉమా మహేశ్వరి మరణంపై చంద్రబాబు భావోద్వేగ ట్వీట్ వార్త విన్నంతనే కుటుంబంతో కలిసి ఉమా మహేశ్వరి ఇంటికెళ్లిన చంద్రబాబు ఆమె హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ ఎన్టీఆర్ క్రమశిక్షణను ఆమె పుణికిపుచ్చుకున్నారని నివాళి టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి…
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం మరియు సాయి ఐశ్వర్య కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లలో నెలకొన్న పలు సమస్యలు
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం మరియు సాయి ఐశ్వర్య కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లలో నెలకొన్న పలు సమస్యలు సాక్షిత : చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై మాజీ కార్పొరేటర్ సాయి బాబా గారు,GHMC ఇంజనీరింగ్ విభాగం,…
భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజా
భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజాసాక్షిత, నగరి: సొంత నియోజకవర్గం నగరిలో మంగళవారం నిర్వహించిన భారీ త్రివర్ణ పతాకం ప్రదర్శనలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి ఆర్.కె.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరి పిసిఎన్ హైస్కూలులో జాతీయ…
ప్రధాన పార్టీలన్ని
అవినీతిమయమే
ప్రధాన పార్టీలన్నిఅవినీతిమయమే తిరుపతిలో మీడియాతో కేఏ.పాల్ విమర్శలు సాక్షిత, తిరుపతి బ్యూరో: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రధాన పార్టీలన్నీ అవినీతిమయం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ విమర్శలు చేశారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర…
30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు..
30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో నరసరావుపేట పట్టణంలోని 3వ వార్డు మరియు,33వ వార్డుకు చెందిన మైనార్టీలు,బీసీలు…
ఏపీలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు
ఏపీలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు అమరావతి: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో…