బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నగర్ లో కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు

బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నగర్ లో కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు సాక్షిత : కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు మరియు స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్…

అరబిందో కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాయ్ హోటల్

మియాపూర్ డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాయ్ హోటల్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు…

మంబాపూర్ లో అంగరంగ వైభవంగా బోనాలు

మంబాపూర్ లో అంగరంగ వైభవంగా బోనాలుముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ గుమ్మడిదల గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ…

రిక్షా పుల్లర్ (RP) కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు బాపులే , డాక్టర్ BR అంబేద్కర్ , డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు

సాక్షిత, : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్ (RP) కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు బాపులే , డాక్టర్ BR అంబేద్కర్ , డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను జాతీయ దళిత సేన…

ఎమ్మెల్యే జిఎంఆర్ ఉదారత

ఎమ్మెల్యే జిఎంఆర్ ఉదారత సాక్షిత, లక్ష్మీపతి గూడెం గ్రామపంచాయతీ భవనం స్థలం కోసం 1,50,000 రూపాయల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ జిన్నారం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్…

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం సాక్షిత, తిరుపతి: సెల్‌కాన్ సంస్థ సిఎండి గురు నాయుడు దంప‌తులు గురువారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తిరుమ‌లలోని గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో ఈవో ఎవి.ధర్మారెడ్డికి…

వ్యవసాయ పరిశోధనలు గ్రామ స్థాయికి చేరాలి – సమీక్షలో తిరుపతి కలెక్టర్

వ్యవసాయ పరిశోధనలు గ్రామ స్థాయికి చేరాలి – సమీక్షలో తిరుపతి కలెక్టర్ సాక్షిత, తిరుపతి బ్యూరో: పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచే విధంగా వ్యవసాయ రంగ పరిశోధనలు గ్రామ స్థాయిలో రైతులకు చేరాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. రైతులకు…

కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలించిన కమిషనర్

కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలించిన కమిషనర్ *సాక్షిత, తిరుపతి బ్యూరో:* తిరుపతి నగరపాలక పరిధిలో అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి గురువారం పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో…

బేస్తవారిపేట జంక్షన్ ఫ్లైఓవర్ పై స్కూటీని ఢీకొన్న కారు స్కూటీపై ఉన్న వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బేస్తవారిపేట జంక్షన్ ఫ్లైఓవర్ పై స్కూటీని ఢీకొన్న కారు స్కూటీపై ఉన్న వ్యక్తి మృతి మద్యం మత్తులో అధిక వేగంతో కారు డ్రైవింగ్ చేయడం వల్లనే యాక్సిడెంట్ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు సమాచారం…

అపర భగీరధుడు బొల్లా బ్రహ్మనాయుడు

అపర భగీరధుడు బొల్లా బ్రహ్మనాయుడుసాక్షిత : శాశ్వత త్రాగునీటి పథకానికి 161 కోట్లు రూపాయలతో పైపులను నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు . దశాబ్దాలుగా వినుకొండ పట్టణపుర ప్రజలను పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్యను…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE