ఘనంగా జాతీయ సమైఖ్యత రక్ష బంధన్ కార్యక్రమం…

ఘనంగా జాతీయ సమైఖ్యత రక్ష బంధన్ కార్యక్రమం… సీఎం “కేసిఆర్ ఫ్లెక్సీకి రాఖీ”లు కట్టిన కుత్బుల్లాపూర్ మహిళా నాయకురాలు… స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జీడిమెట్ల డివిజన్ పరిధిలోని దండమూడి ఎంక్లేవ్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నివాసం వద్ద జాతీయ…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి రాఖీ కట్టిన ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో పనిచేస్తున్న స్వీపర్లు, ప్యూన్లు, డ్రైవర్ల కూతుళ్లు

ఢిల్లీ :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి రాఖీ కట్టిన ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో పనిచేస్తున్న స్వీపర్లు, ప్యూన్లు, డ్రైవర్ల కూతుళ్లు. తన సిబ్బంది పిల్లలకు అరుదైన అవకాశం కల్పించిన ప్రధాని.

కేసీఆర్‌ హయాంలో పదిరెట్లు పెరిగిన పెన్షన్లు: మంత్రి కేటీఆర్‌

కేసీఆర్‌ హయాంలో పదిరెట్లు పెరిగిన పెన్షన్లు: మంత్రి కేటీఆర్‌సాక్షిత హైదరాబాద్‌: ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల…

ఎమ్మెల్యేకు పలు ఆహ్వాన పత్రికల అందజేత

ఎమ్మెల్యేకు పలు ఆహ్వాన పత్రికల అందజేత… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన నాయకులు మరియు సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలు అందజేశారు

రాష్ట్ర తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్

సాక్షిత : రాష్ట్ర తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల లబ్దిదారులతో కలిసి పాల్గొన్న *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , మేయర్ శ్రీమతి…

హాలియా పట్టణం లో 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం రన్ లో

హాలియా పట్టణం లో 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం రన్ లో పాల్గొన్న *ఎమ్మెల్యే నోముల భగత్ *.సాక్షిత నల్గొండ జిల్లా … : ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ.. భారత దేశంలో ఏ…

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో సచివాలయ ఉద్యోగులు గురువారం స్థానిక…

బీజేవైఎం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *

బీజేవైఎం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *సాక్షిత గాజులరామారం: హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేసి దేశ భక్తిని చాటాలని మాజీ ఎమ్మెల్యే కూన…

వైరా పట్టణంలో 20వ వార్డు శాంతినగర్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం

వైరా పట్టణంలో 20వ వార్డు శాంతినగర్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భాగంగా వైరా శాసనసభ్యులు లావుడియ రాములు నాయక్ ఆశీస్సులతో దుద్దుపూడి గ్రామ వాసులు తెరాస పార్టీ పట్టణ నాయకులు మోటపోతుల సురేష్…

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీహుస్నాబాద్ నియోజకవర్గ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ సాక్షిత సైదాపూర్ ప్రతినిధి కరీంనగర్ జిల్లా ప్రేమానురాగాలకు రాఖీ పౌర్ణమి ప్రతీక అని హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ తెలిపారు. నియోజకవర్గ సోదరసోదరీమణులకు రాఖీ పౌర్ణమి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE