ఈలప్రోలు గ్రామంలో ముగిసిన గడపగడపకు మన ప్రభుత్వం

Spread the love

ఈలప్రోలు గ్రామంలో ముగిసిన గడపగడపకు మన ప్రభుత్వం

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 31.3.2023.

ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ప్రతి ఇంటికీ వెళ్లిన మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ఇక్కడ 771 కుటుంబాలకు ప్రభుత్వం నుంచి చేకూరిన లబ్దిగురించి వివరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page