మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం నిర్వహించడం

Spread the love

యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్లయ్య కుంట గిరిజన గూడెం లో మన సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి మన మంత్రి డాక్టర్ ఆదిమూలపూ సురేష్ ఆదేశాలు ప్రకారం సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది…!

_ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి నాగం పెద్ద యల్లయ్య సచివాలయం కన్వీనర్ బోట్ల యోగయ్య గృహ సారధులు ఇంటికి ఇంటికి తిరిగి ప్రచారం నిర్వహించి ఏపీ సీఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించి వారి గడప లకు సీఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి బొమ్మ ను అంటించడం జరిగింది

Related Posts

You cannot copy content of this page