కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల (ఓఎంసీ)

Spread the love

సుల్తాన్‌బజార్‌ : కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల (ఓఎంసీ) నూతన ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా డా.ఆరె నరేంద్రకుమార్‌ నియమితులయ్యారు. ఇక్కడ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించిన డా.శశికళారెడ్డి జనవరిలో స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న డా.నరేంద్రకుమార్‌ను నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు మెరుగుపర్చి ఓఎంసీ ఖ్యాతిని మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు…..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page