SAKSHITHA NEWS

తెలంగాణ విమోచన దినోత్సవ సందర్బంగా

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో తెలంగాణ విమోచన దినోత్సవo సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,అంజయ్య,వీరేశం,లక్ష్మి శ్రవణ్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS