మహాశివరాత్రి సందర్బంగా

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి లో సూరారం, గాజులరామారం,జగద్గిరిగుట్ట , సుభాష్ నగర్, ఎం. ఎన్ రెడ్డి నగర్ ల లో మహాశివుని ఆలయాలలో ఆ పరమశివుణ్ణి దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, నాగదీప్ గౌడ్, అర్జున్, శ్రవణ్,ఈశ్వర్, కిరణ్,శివ, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page