SAKSHITHA NEWS

గాంధీ జయంతి సందర్భంగా….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో రామకృష్ణ నగర్ x రోడ్ లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

ఈ కార్యక్రమంలో బి లక్ష్మణ్, నర్సింగ్ రాజ్, నాగదీప్ గౌడ్, రవి చౌదరి, మధుసూదన్, సిద్ధిరాములు, కృష్ణ, చంటి, నాగరాజ్, మహేష్, అభిద్, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS