భగత్ సింగ్ 92 వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి లోనీ ప్రశాంత స్కూల్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యం

Spread the love

సాక్షితప్రకాశం జిల్లా దర్శి

భగత్ సింగ్ 92 వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి లోనీ ప్రశాంత స్కూల్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న స్కూల్ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు.
మాజీ డివైఎఫ్ఐ నాయకులు సందు వెంకటేశ్వరరావు.
డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య.
ఈ సందర్భంగా వారు భగత్ సింగ్ ఆశయ సాధన కోసం విద్యార్థులు. యువకులు పోరాటాలు చేయాలన్నారు.
దేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి భగత్ సింగ్.
రాజ్ గుర్.సుఖదేవులని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page