నాలుగు రోజుల తర్వాత తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం..

తాడిపత్రికి దూరంగా పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కొనసాగుతున్న 144 సెక్షన్‌.. హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 91 మంది అరెస్ట్.

రాబోయే లోక్ సభ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఏలాంటి ప్రలోబాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణం

రాబోయే లోక్ సభ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఏలాంటి ప్రలోబాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేందుకు, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలు, స్థానిక పోలీస్ అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుందని ITBP…

ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా జిల్లాలో అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో చెక్ పోస్ట్ల వద్ద పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలి.

గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి, బాపులపాడు మండల పరిధిలోని బొమ్మలూరు చెక్ పోస్ట్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. ప్రజలను ప్రలోభాలకు గురి చేసేటువంటి నగదు, విలువైన వస్తువులు, అక్రమ మద్యం, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణాను నిరోధించడంలో భాగంగా…

పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి

మల్టీజోన్-2 ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ సుధీర్ బాబు బుధవారం రోజున సంగారెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సుదీర్ బాబు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు…

ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు

ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు జిల్లాలో మొదటి రోజు పరీక్షకు 22,853 మంది విద్యార్థులు హాజరు 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఏలూరు,ఏప్రిల్,3ః ప్రశాంత వాతావరణంలో జిల్లాలో 10 వ తరగతి…

భగత్ సింగ్ 92 వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి లోనీ ప్రశాంత స్కూల్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యం

సాక్షితప్రకాశం జిల్లా దర్శి భగత్ సింగ్ 92 వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి లోనీ ప్రశాంత స్కూల్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న స్కూల్ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు.మాజీ డివైఎఫ్ఐ నాయకులు సందు వెంకటేశ్వరరావు.డివైఎఫ్ఐ జిల్లా…

లక్ష్మీపురంలో ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు

Christmas celebrations in Lakshmipuram in a peaceful atmosphere లక్ష్మీపురంలో ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలుఏసు క్రీస్తు అందరికి ప్రభువు:- పాస్టర్ ఎ.రవీంద్ర రెడ్డి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలో చర్చ్ ఆవరణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు…

You cannot copy content of this page