ఎoమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ ని కల్సిన కాంట్రాక్టు లెక్చరర్స్

Spread the love

జనగామ జిల్లాలో ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాంట్రాక్టు లెక్చరర్స్ జే ఏ సి అధ్యర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని మరియు దేశపతి శ్రీనివాస్ ని జనగామలో కలవడం జరిగింది ఒకేషనల్ విభాగంలో మిగిలిపోయిన 411 మంది ఒకేషనల్ కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ త్వరితగతిన పూర్తి అయ్యేవిధంగా తగిన పరిష్కారం చూపమని ఎంమ్మెల్సీ కి రిప్రెంటేషన్ ఇచ్చి కోరగా రేపు హరీష్ రావు తో ప్రత్యేకంగా సమావేశమై మీ సమస్య గురించి చర్చిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ఎవరు కూడా అధర్య పడవద్దని త్వరలోనే పరిష్కారం మార్గం జరుగుతుందని అందరికీ న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ప్రవీణ్ కుమార్, శంకర్, ప్రియదర్శిని, రవిప్రసాద్, దిలీప్, రమేష్, థామస్, రవి, రేఖ, సమ్మయ్య, హరి శంకర్, మంజుల, మీనా, వాణి పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page