సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో *కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ *, మేరేజ్ నగర్ లో నూతనగా వేసిన సీసీ రోడ్డును, పర్వత నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వెనక లైన్ లో వేసిన సీసీ రోడ్డు, అలాగే గాయత్రినగర్ గణేష్ మండపం పార్క్ లో ఓపెన్ జిమ్ పరికరాలు జరుగుతున్న పనులను పరిశీలించారు, ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ * ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * సహకారంతో డివిజన్ పరిధిలో ఒక్కొకటిగా అన్ని మౌలిక వసతులతో కూడిన అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక్, కమల్ వాసన్, సంజీవ రెడ్డి, కృష్ణ రెడ్డి, కాశీనాథ్ చారి, అమీన్, తదితరులు పాల్గొన్నారు.
మేరేజ్ నగర్ లో నూతనగా వేసిన సీసీ రోడ్డు
Related Posts
రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధుల జమకు డేట్ ఫిక్స్!!
SAKSHITHA NEWS రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధుల జమకు డేట్ ఫిక్స్!! తెలంగాణలో రైతుభరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. రైతుభరోసా అములకు కూడా సిద్ధం అయ్యిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.…
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…