సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో *కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ *, మేరేజ్ నగర్ లో నూతనగా వేసిన సీసీ రోడ్డును, పర్వత నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వెనక లైన్ లో వేసిన సీసీ రోడ్డు, అలాగే గాయత్రినగర్ గణేష్ మండపం పార్క్ లో ఓపెన్ జిమ్ పరికరాలు జరుగుతున్న పనులను పరిశీలించారు, ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ * ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * సహకారంతో డివిజన్ పరిధిలో ఒక్కొకటిగా అన్ని మౌలిక వసతులతో కూడిన అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక్, కమల్ వాసన్, సంజీవ రెడ్డి, కృష్ణ రెడ్డి, కాశీనాథ్ చారి, అమీన్, తదితరులు పాల్గొన్నారు.
మేరేజ్ నగర్ లో నూతనగా వేసిన సీసీ రోడ్డు
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
SAKSHITHA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు…