9వ వార్డులో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

Spread the love

ఎన్టీఆర్ జిల్లా

నూతన పెన్షన్ల పండగ

తిరువూరు నగర పంచాయతీ పరిధిలోని 4 వ సచివాలయం 9వ వార్డులో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తిరువూరు నగర పంచాయతీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నూతన లబ్ధిదారులకి అందించడం జరిగింది.

కులం చూడం మతం చూడం ముఖ్యంగా పార్టీలు చూడం అని అర్హత ఒక్కటే ప్రామాణిక అని చెప్పి ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరేలాగా ప్రజల వద్దకు పాలన అందించి సచివాలయ వ్యవస్థ మరియు ఇంటింటికి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి పని త్వరితగతిన పూర్తయ్యలాగా దళారీల వ్యవస్థ లేకుండా జనం టు జగన్ అని ఒకే ఒక నినాదంతో ప్రతి ఒక్క పేదవాడికి మంచి చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం ఈ పెన్షన్ల పండుగ కార్యక్రమాన్ని 9వ వార్డులో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తిరువూరు నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్లు.

మూడు దుర్గారావు,మోదుగు ప్రసాదు,పరసా సత్యనారాయణ,సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొనడం జరిగింది

Related Posts

You cannot copy content of this page