SAKSHITHA NEWS

నరసరావుపేటలో హోరెత్తిన 1000 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు,ఇ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి *

*
సాక్షిత : ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో గోపిరెడ్డి చారిటీస్ వారిచే వీల్ చైర్ బహూకరణ నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతులమీదుగా ముక్కామల ఉదయ శంకర్ రెడ్డికీ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నవభారత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కర్నాటి కృష్ణమూర్తి పాల్గొన్నారు*

ఈమహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు పదవ రోజున పల్నాడు జిల్లాలో ఎక్కడా లేని విధంగా వెయ్యి మీటర్ల జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఊరేగింపుగా స్థానిక ,ఎస్ఎస్ఎన్ కాలేజ్ నుండి స్టేడియం వరకు నిర్వహించుకోవడం అదృష్టమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు


SAKSHITHA NEWS