SAKSHITHA NEWS

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ప్రగతి నగర్ లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న…. శ్రీ సొంటిరెడ్డి పున్నారెడ్డి

దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ప్రగతి నగర్ లో యూత్ సమక్షంలో వారి యొక్క ఆహ్వానం మేరకు కార్యక్రమానికి వెళ్లి ఘన నివాళులర్పించిన. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సొంటి రెడ్డి పున్నారెడ్డి గారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడం జరిగినది. సభా ముఖంగా మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు , విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ , 108 , ఆరోగ్యశ్రీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల యొక్క గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారని తెలియజేయడం జరిగినది


SAKSHITHA NEWS