సంసద్ మహా రత్న అవార్డును అందుకున్న ఎంపి విజయసాయిరెడ్డి

Spread the love

ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఇచ్చే సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత శ్రీ విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మకమైన సంసద్ మహా రత్న (పార్లమెంటరీ మహారత్న) అవార్డును ఢిల్లీలో అందుకున్నారు

Related Posts

You cannot copy content of this page