నేటి నుంచి ఖమ్మం జిల్లాలో ఎంపీ నామ పర్యటన

Spread the love

నేటి నుంచి ఖమ్మం జిల్లాలో ఎంపీ నామ పర్యటన

ఖమ్మం త్రీ టౌన్, నేలకొండపల్లి ఆత్మీయ సమావేశాలకు నామ హాజరు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బిఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు ,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు
నామ నాగేశ్వరావు
ఈనెల 9వ తేదీ నుంచి ఉమ్మడి ఖమ్మం పార్లమెంట్
నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తారు. ఈ సందర్భంగా
పలు నియోజక వర్గాల్లో జరిగే
పార్టీ ఆత్మీయ సమావేశాల్లో నామ పాల్గొంటారని ఖమ్మం లోని ఎంపీ క్యాంప్ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.ఆదివారం నేలకొండపల్లి, ఖమ్మంలో జరిగే పార్టీ ఆత్మీయ సమావేశాల్లో నామ పాల్గొంటారు. అనంతరం కొత్తగూడెంలో పర్యటించి పలు కుటుంబాలను పరా మర్శిస్తారని ఎంపీ క్యాంప్ కార్యాలయం తెలిపింది .ఈ కార్యక్రమాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు ,కార్యకర్తలు,అభిమానులు, శ్రేయోభి లాషులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎంపీ క్యాంప్ కార్యాలయం కోరింది .

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page