విందుకు హాజరైన వేళ మెగాస్టార్ చిరంజీవికి బోకే తో స్వాగతం పలికి న ఎం పి బాలశౌరి

Spread the love

అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఇటీవల జరిగిన ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేడుకలలో పాల్గొని RRR చిత్రానికి గాను అవార్డు అందుకున్న శుభ సందర్భంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగా స్టార్ చిరంజీవి ఢిల్లీ లోని వివిధ ప్రముఖులను కలిసేందుకు వచ్చిన సందర్భంగా, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరైన వేళ మెగాస్టార్ చిరంజీవికి బోకే తో స్వాగతం పలికి న ఎం పి బాలశౌరి … హాజరైన నరసరావు పేట ఎం పి కృష్ణ దేవరాయలు, శరద్ పవార్ కుమార్తె మరియు మహారాష్ట్ర బారామతి ఎం పి సుప్రియ శోలే మరియు ఉత్త ర ప్రదేశ్ రాజ్య సభ సభ్యులు మాజీ ప్రధాన మంత్రి శ్రీ చంద్రశేఖర్ తనయుడు నీరజ్ శేఖర్ సింగ్ తదితరులు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page