కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మలో జరిగిన నాదెళ్ల కోటేశ్వరరావు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కోటేశ్వరరావు కి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు 2 Whatsapp Image 2024 01 17 At 1.27.28 Pm](https://sakshithanews.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-17-at-1.27.28-PM-1024x576.jpeg)