ప్రజాసమస్యల పరిష్కారంలో ఎల్లవేళ్లలా ముందుంటా: ఎమెల్సీ శంభీపూర్ రాజు …
సాక్షిత : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, సంఘ సభ్యులు శంభిపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు……
ప్రజాసమస్యల పరిష్కారంలో ఎల్లవేళ్లలా ముందుంటా: ఎమెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
త్వరలో పూర్తి నివేదిక అందిస్తాం
SAKSHITHA NEWS త్వరలో పూర్తి నివేదిక అందిస్తాం కాళేశ్వరం కమిషన్కు తెలిపిన విజిలెన్స్ డీజీ హైదరాబాద్, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నివేదికను త్వరలోనే అందించనున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కొత్తకోట శ్రీనివా్సరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కాళేశ్వరం…
‘ఈ ప్రభుత్వంలో ప్రాణాలకే భరోసా లేదే’.. కాంగ్రెస్పై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
SAKSHITHA NEWS ‘ఈ ప్రభుత్వంలో ప్రాణాలకే భరోసా లేదే’.. కాంగ్రెస్పై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు..!! తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యను నిరసిస్తూ చేపట్టిన నిరసనను కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విరమించుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ…