SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రావుస్ ఇన్నోవియస్ ఇంటర్నేషనల్ స్కూల్‘ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ , మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, పాక్స్ చైర్మన్ నరేందర్ రాజు మరియు స్థానిక నాయకులు, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు


SAKSHITHA NEWS