SAKSHITHA NEWS

చింతల్ లో ‘గ్రీన్ బకెట్ బిర్యాని‘ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ మెయిన్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గ్రీన్ బకెట్ బిర్యాని‘ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS