అనంతపురం జిల్లాలో గిరిజనులకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలి

Spread the love

M.శివశంకర్ నాయక్ GVSS రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్

అనంతపురం జిల్లాలోని గిరిజనులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని గత 25 సంవత్సరాలుగా నేటికీ రాయలసీమ ప్రాంతంలో ఒక్క గిరిజన ఎమ్మెల్యే కూడా లేరని కనీసం చట్టసభల్లో గిరిజనుల సమస్యల పట్ల ప్రస్తావించే నాధుడే కరువైయాడని కాబట్టి 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అయితే గిరిజనులకు అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తుందో ఆ పార్టీకి గిరిజనుల మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు

Related Posts

You cannot copy content of this page