SAKSHITHA NEWS

సూర్యపేట జిల్లా:హుజుర్ నగర్ నియోజకవర్గం…
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి .


సాక్షిత : డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాల పంపిణీ
ఉదయం హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రం లోని నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గరిడేపల్లి మండలం, కుతుబ్షా పురం (అగ్రహారం) గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా..ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి విచ్చేసి,వారి చేతుల మీదుగా 20 మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది..
హుజూర్నగర్ మండలం మరియు గరిడేపల్లి మండలం
లింగగిరి నూతన బ్రిడ్జి ప్రారంభోత్సవం.
లింగగిరి గ్రామంలో ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది.
గరిడేపల్లి మండలంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు
నూతన ఆర్ అండ్ బి బ్రిడ్జిల ప్రారంభోత్సవం!


లింగగిరి
సర్వారం
సీతారాం పురం
సీతారాంపురం గ్రామములో నూతన సి సి రోడ్డు పనులు ప్రారంభించారు.
గరిడేపల్లి మండలం ,గారకుండా తండా లో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం శంకుస్థాపన, భూమిపూజ చేసిన మన హుజుర్నగర్_నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడిసైదిరెడ్డి..*
ఈ సందర్భంగా.. పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమములో మండల మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్య నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS