SAKSHITHA NEWS

ప్రజలు తాగునీటి కష్టాలు ఎమ్మెల్యే రెడ్డి శాంతికి పట్టవా?

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని ప్రజలు తాగునీటి కష్టాలు ఎమ్మెల్యే రెడ్డి శాంతమ్మకు పట్టవా అని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ప్రశ్నించారు. కొత్తూరు మండలం మాతల గ్రామంలోని కలమట క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రూ.700కోట్లతో మంజూరైన ఉద్దానం మంచినీటి పథకం నుంచి నియోజకవర్గంలో గ్రామానికి నీరు అందిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

SAKSHITHA NEWS