SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ, మాణిక్య నగర్ కాలనీ వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అడిగిన వెంటనే తమ కాలనీలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధికి సహకరిస్తూ సంక్షేమ పధకాలను అర్హులైన కానీవాసులకు అందించడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కే పి వివేకానంద్ కి కాలనీ వాసులు అందరు అండగా నిలుస్తూ రానున్న ఎన్నికలలో తమ కాలనీ నుండి సంపూర్తి మద్దతు తెలియజేస్తూ కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడవసారి అత్యధిక బారి మెజారిటీ తో గెలిపించుకుంటామని మా కాలనీ అభివృద్ధిని కొనసాగించుకుంటామని వాసులు అందరు ఏకగ్రీవ తీర్మానం చేసి ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కే ఎం గౌరీష్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు, నియోజకవర్గ యూత్ అద్యేక్షులు సోమేశ్ యాదవ్, డివిజన్ అద్యేక్షులు దేవరకొండ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సత్తి రెడ్డి, మాజీ కౌన్సెల్ర్ సూర్య ప్రభ, కిషోర్ చారీ, స్వామి గౌడ్, నార్లకంటి బాలయ్య, జయం చారీ, సురేందర్ రెడ్డి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి మహేష్, ఎం రాజేష్, జనరల్ సెక్రటరీ ఖలీల్ పాశా, ప్రవీణ్ కుమార్, బాలరాజు, నాగరాజ్, రామేశ్వర్ రెడ్డి, రామ్ రెడ్డి, నారాయణ్ రెడ్డి, కే బి ఆర్ ప్రసాద్, హర్ష, ఇంద్రసేనా రెడ్డి, సురేష్, భాస్కర్ రెడ్డి, సతీష్ రెడ్డి, రామ్ రెడ్డి, విజయ్ కుమార్, ధనలక్ష్మి, నాగమణి, ఆంజనేయులు, బసవరాజు, తదితరులు కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS