SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ తాను ప్రారంభించిన ప్రగతి యాత్ర కార్యక్రమం ఈ రోజుతో 100 రోజులు పూర్తి చేసుకున్నసందర్బంగ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీ, బస్తీల సంక్షేమ సంఘం సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులూ, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు..


SAKSHITHA NEWS