ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ..

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సోమయ్య నగర్ బోనాల ఉత్సవాలు మరియు 129 సూరారం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లో జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్ని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పల భాస్కర్, బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీలు హజ్రత్ అలీ, మహ్మద్ సిద్ధిక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్ అత్తిరి మారయ్య, వేణు యాదవ్, కె.పి. వెంకటేష్ గౌడ్, బసవరాజ్, మధుసూదన్, సుధీర్ జాజెరావు, జజీరావ్, మనోజ్, బ్రహ్మానంద చారి, సాజిద్, జగదీష్ గౌడ్, బట్ట శివకుమార్, మహిళా నాయకురాలు అరుణ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page