మల్లంపేట్ లో జారిగిన బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

Spread the love

మల్లంపేట్ లో జారిగిన బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట గ్రామంలో జరిగినటువంటి బోనాల పండుగ జాతరలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనంతస్వామి, ఎంబరి లక్ష్మి ఆంజనేయులు, మరియు స్థానిక నాయకులూ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page