సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గజులారమారం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూస్వాముల చేతుల్లో, గడీలలో మగ్గిపోతున్న అణగారిన వర్గాలకు స్యేచ్ఛను, రాజ్యాధికారాన్ని ఇచ్చి ఒక సైన్యాన్ని నిర్మించిన మహా వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ ని అటువంటి గొప్ప నాయకుడిని ఆయన 373వ జయంతి నాడు గుర్తిస్తూ నేడు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించుకోవడం ఆనందదాయకం అన్నారు. సర్వాయి పాపన్న ఆశయాల సాధనకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కమిటి నాయకులు, సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
Home
Telangana
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..
Related Posts
Spread the love మోడీ హయాంలో అగమ్యగోచరంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు: కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: జీ. దామోదర్ రెడ్డి, సీపీఐమేడ్చల్…
Spread the love మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా మల్కాజ్గిరి బిజెపి ఓబీసీ గొల్ల కురుమ కన్వీనర్ వేణు యాదవ్ ప్రచారం నిర్వహించారు.. ఈటెల రాజేందర్ గెలుపే ప్రధాన లక్ష్యంగా బిజెపి కార్యకర్తలు నాయకులు ముమ్మరంగా ప్రచారం…
Spread the love వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసమై 44 మరియు 45 డివిజన్లు కలిపి రామాలయం గుడి మరియు రాంపేట గ్రామంలోని సెంటర్ వద్ద వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కె ఆర్…
Spread the love లోక్సభ ఎన్నికల్లో భారాస విజయానికి ఎంత దూరంలో ఉన్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్యేలతో సమీక్షించారు. . మధ్యాహ్నం సైనిక్పురిలోని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిరిరి ఎమ్మెల్యే…
Spread the love చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని కొండకల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధి కొండకల్ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ మాజీ సీఎం…
Spread the love నర్సాపూర్ రాహుల్ గాంధీ జన జాతర సభ.▫️హాజరైన బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా భావి భారత…
Spread the love అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కోర్టు రోడ్డు పరిసర ప్రాంతాల నందు ప్రముఖ న్యాయవాదుల్ని కలిసి…ఉదయం సార్వత్రిక ఎన్నికల ప్రచారం. జనసేన – టిడిపి- బిజెపి కూటమి ఉమ్మడి అనంతపురం అర్బన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర…
Spread the love 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ కాలనీ ఫేస్ 2 వాంబే బ్లాక్ నెంబర్ 50,51,52,53 వద్ద సీసీ రోడ్ల కొరకు గతంలో పది లక్షల రూపయులు నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు పూర్తయిన రెండు…
కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్
Spread the love కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి…
Spread the love వై సతీష్ రెడ్డి, బి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది యువకులు బిజెపిలో చేరికప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచండి: మాజీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ లాల్ పంచారియా సాక్షిత శంకర్పల్లి:పార్టీలకు అతీతంగా చేవెళ్ల బిజెపి…