నలగండ్లలో శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని నలగండ్లలో శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు, హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత గౌడ్ గారితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![నలగండ్లలో శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ 2 WhatsApp Image 2023 04 16 at 7.05.43 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-16-at-7.05.43-PM-1024x768.jpeg)